నితీష్ పార్టీలోకి బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే?

ABN , First Publish Date - 2020-09-26T18:42:15+05:30 IST

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూ తీర్థం స్వీకరించనున్నట్లు పట్నా వర్గాల సమాచారం....

నితీష్ పార్టీలోకి బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే?

 పట్నా (బీహార్): బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూ తీర్థం స్వీకరించనున్నట్లు పట్నా వర్గాల సమాచారం. బీహార్ డీజీపీగా తాజాగా పదవీ విరమణ చేసిన గుప్తేశ్వర్ పాండే నితీష్ పార్టీలో చేరనున్నారని భావిస్తున్నారు. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు అయిన నేపథ్యంలో పాండే నితీష్ ను శనివారం కలవడం  విశేషం. మాజీ డీజీపీ పాండే బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2020-09-26T18:42:15+05:30 IST