‘అక్షయ గోల్డ్ ఆస్తులను జప్తు చేసి చెల్లించాలి’

ABN , First Publish Date - 2021-12-19T20:35:30+05:30 IST

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిరసన వ్యక్తం చేసింది.

‘అక్షయ గోల్డ్ ఆస్తులను జప్తు చేసి చెల్లించాలి’

విశాఖపట్నం: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదివారం నిరసన వ్యక్తం చేసింది.  ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం జగన్ తమని ఆదుకోవాలని, న్యాయం చేయాలని నినాదాలు, ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఇప్పటికైనా ఒక కమిటీని వేసి.. అక్షయ గోల్డ్ ఆస్తులను జప్తు చేసి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ వెంటనే నిలబెట్టుకోవాలని వేల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2021-12-19T20:35:30+05:30 IST