అటవీశాఖ కార్యాలయం ముందు రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-07-07T01:15:07+05:30 IST

జిల్లాలోని చౌటుప్పల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందు దళిత రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. పెట్రల్ బాటిళ్లతో నిరసన చేపట్టారు. తమకు

అటవీశాఖ కార్యాలయం ముందు రైతుల ధర్నా

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని చౌటుప్పల మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ముందు దళిత రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. పెట్రల్ బాటిళ్లతో నిరసన చేపట్టారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అటవీశాఖ తమవి అని అంటోందని, అధికారులు తమను ఆ భూముల నుండి వెళ్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-07T01:15:07+05:30 IST