Anantapurలో పల్లె రఘునాథ్రెడ్డి భూములపై వైసీపీ నేతల కన్ను
ABN , First Publish Date - 2021-09-09T17:05:27+05:30 IST
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూములపై వైసీపీ నేతల కన్నుపడింది.
అనంతపురం: మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూములపై వైసీపీ నేతల కన్నుపడింది. వ్యవసాయ వర్సిటీ భూములను ఆక్రమించుకునే వైసీపీ నేతలు యత్నించారు. అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత జేసీబీలతో భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై పల్లె రఘునాథ్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.