పది రోజులు కొవిడ్పైనేదృష్టి పెట్టండి: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2020-08-10T09:40:49+05:30 IST
ప్రభుత్వం కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తోందని, అందులో సందేహం ఏమీ లేదని దీన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తోందని, అందులో సందేహం ఏమీ లేదని దీన్ని ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పది రోజులపాటు అన్ని విషయాలను పక్కన పెట్టేసి కేవలం కొవిడ్పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.