ఉమ్మడి Bhupalappalli జిల్లాను ముంచెత్తుతున్న వరదలు
ABN , First Publish Date - 2022-07-14T19:15:12+05:30 IST
ఉమ్మడి భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరికి అతి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
వరంగల్: ఉమ్మడి భూపాలపల్లి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరికి అతి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి తీరం పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పునరావసానికి వేలాది మంది బాధితుల తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డకు రికార్డ్ స్థాయిలో 24.50 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. గోదావరి పరివాహక పల్లెలు ప్రమాదపుటంచున ఉన్నాయి.