ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ ఉమా చిగురుపాటి

ABN , First Publish Date - 2021-04-22T06:22:52+05:30 IST

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), హైదరాబాద్‌ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా ఉమా చిగురుపాటి ఎన్నికయ్యారు. 2021-22కు ఆమె ఈ పదవిలో ఉంటారని...

ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ ఉమా చిగురుపాటి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), హైదరాబాద్‌ చాప్టర్‌కు చైర్‌పర్సన్‌గా ఉమా చిగురుపాటి ఎన్నికయ్యారు. 2021-22కు ఆమె ఈ పదవిలో ఉంటారని.. కొత్త చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నారని ఎఫ్‌ఎల్‌ఓ తెలిపింది. గ్రాన్యూల్స్‌ ఇండియాకు ఉమా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.  

Updated Date - 2021-04-22T06:22:52+05:30 IST