జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇన్చార్జి మంత్రి రంగనాథ్రాజు
ABN , First Publish Date - 2020-08-15T16:04:49+05:30 IST
గుంటూరు: పోలీసు పరేడ్ గ్రౌండ్లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
గుంటూరు: పోలీసు పరేడ్ గ్రౌండ్లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి రంగనాథ్ రాజు జాతీయ జండాను ఆవిష్కరించారు. మంత్రి పోలీసుల వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఐజీ ప్రభాకర్, అర్బన్, రూరల్ ఎస్పీలు, జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.