ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2022-02-04T23:08:29+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,198 కరోనా కేసులు నమోదయ్యాయ. కరోనాతో ఐదుగురు మృతి చెందారు. ఏపీలో 22,97,369కి చేరిన కరోనా కేసులు చేరాయి. కరోనా కారణంగా 14,646 మరణాలు సంభవించాయి. ఏపీలో 83,364 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,94,359 మంది రికవరీ చెందారు. 


Updated Date - 2022-02-04T23:08:29+05:30 IST