ఉమ్మడి జిల్లాలో ఐదు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-19T04:55:07+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం 8110 మం దికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఉమ్మడి జిల్లాలో ఐదు కరోనా కేసులు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 18 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం 8110 మం దికి కరోనా పరీక్షలు నిర్వహిం చగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జి ల్లాలో 2232 పరీక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 856 పరీక్షలు నిర్వహించగా ఒక్కో కేసు, వనపర్తి జిల్లాలో 2514 పరీక్షలకు మూడు కేసులు నమో దయ్యాయి. నారాయణపేట జిల్లాలో 250 పరీక్షలు, నాగర్‌క ర్నూలు జిల్లాలో 2258 పరీక్షలు నిర్వహించగా ఎ లాంటి కేసులు నమోదు కాలేదు.  

Updated Date - 2021-10-19T04:55:07+05:30 IST