ఐదు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-27T05:30:00+05:30 IST

జిల్లాలో గత 24 గంటల్లో 1,135 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మరో ఐదుగురికి వైరస్‌ సోకింది.

ఐదు కరోనా కేసులు

కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 27: జిల్లాలో గత 24 గంటల్లో 1,135 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మరో ఐదుగురికి వైరస్‌ సోకింది. దీంతో ఇంతవరకు  60,878 కేసులు నమోదు కాగా, వీటిలో 29 మంది కొవిడ్‌ ఆసుప త్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,360 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.

Updated Date - 2021-02-27T05:30:00+05:30 IST