మల్లారెడ్డి చెరువులో చేపలు మృతి

ABN , First Publish Date - 2022-05-11T06:50:25+05:30 IST

పట్టణంలోని మల్లారెడ్డి చెరువులో మంగళవారం కలుషీత నీరు, ఎండవేడి తట్టుకోలేక చేపలు మృతి చెందాయి. మల్లారెడ్డి చెరువులోకి నగరంలోని డ్రైనేజీ మురికినీరు చేరడంతో నీరు కలుషితంగా మారిందని, అలాగే ఎండవేడిని తట్టుకోలేక సుమారు రూ.3లక్షల వరకు నష్టం జరిగిందని డీసీసీ డైరెక్టర్‌ న్యాలకంటి శంకర్‌వాసు తెలిపారు. ప్ర భుత్వం నష్టపోయిన మృత్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మల్లారెడ్డి చెరువులో చేపలు మృతి

ఆర్మూర్‌టౌన్‌, మే10: పట్టణంలోని మల్లారెడ్డి చెరువులో మంగళవారం కలుషీత నీరు, ఎండవేడి తట్టుకోలేక చేపలు మృతి చెందాయి. మల్లారెడ్డి చెరువులోకి నగరంలోని డ్రైనేజీ మురికినీరు చేరడంతో నీరు కలుషితంగా మారిందని, అలాగే ఎండవేడిని తట్టుకోలేక సుమారు రూ.3లక్షల వరకు నష్టం జరిగిందని డీసీసీ డైరెక్టర్‌ న్యాలకంటి శంకర్‌వాసు తెలిపారు. ప్ర భుత్వం నష్టపోయిన మృత్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Read more