జాలరి వలకు చిక్కిన 8 కిలోల fish
ABN , First Publish Date - 2021-10-12T13:53:35+05:30 IST
నామక్కల్ జిల్లా జోడర్పాళయం కావేరి వాగు చెక్డ్యామ్ సమీపంలో ఓ జాలరి వలలో ఎనిమిది కిలోల బరు వైన చేప చిక్కింది. రాజు అనే జాలరి వలలో చిక్కిన చేపను తన సహ చరులతో కలిసి ఒడ్డుకు లాగాడు
చెన్నై: నామక్కల్ జిల్లా జోడర్పాళయం కావేరి వాగు చెక్డ్యామ్ సమీపంలో ఓ జాలరి వలలో ఎనిమిది కిలోల బరు వైన చేప చిక్కింది. రాజు అనే జాలరి వలలో చిక్కిన చేపను తన సహ చరులతో కలిసి ఒడ్డుకు లాగాడు. ఆ చేపను చూసి పర్యాటకులు కొనటానికి పోటీపడ్డారు. అయితే జాలరి రాజు ఆ చేపను మార్కెట్లో అధిక ధరకు అమ్మేందుకు తీసుకెళ్ళిపోయాడు.