పాక్‌తో తొలి టీ20...ఇంగ్లండ్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-09-21T09:27:32+05:30 IST

పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

పాక్‌తో తొలి టీ20...ఇంగ్లండ్‌ గెలుపు

కరాచీ: పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్‌ 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. రిజ్వాన్‌ (68) అర్ధ శతకం సాధించాడు. ఛేదనలో ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది.

Updated Date - 2022-09-21T09:27:32+05:30 IST