అనపర్తిలో తొలి కరోనా మరణం

ABN , First Publish Date - 2020-07-14T15:15:39+05:30 IST

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తొలి కరోనా మరణం నమోదైంది. స్థానిక శేషగిరి రావు పేటకు చెందిన..

అనపర్తిలో తొలి కరోనా మరణం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తొలి కరోనా మరణం నమోదైంది. స్థానిక శేషగిరి రావు పేటకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో విశాఖలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా బాధితుడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 


Updated Date - 2020-07-14T15:15:39+05:30 IST