అనపర్తిలో తొలి కరోనా మరణం
ABN , First Publish Date - 2020-07-14T15:15:39+05:30 IST
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తొలి కరోనా మరణం నమోదైంది. స్థానిక శేషగిరి రావు పేటకు చెందిన..
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తొలి కరోనా మరణం నమోదైంది. స్థానిక శేషగిరి రావు పేటకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో విశాఖలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా బాధితుడు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.