కరోనాతో సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి
ABN , First Publish Date - 2021-05-16T01:04:40+05:30 IST
కరోనాతో సీనియర్ ఐపీఎస్ అధికారి మృతి
న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల సీనియర్ ఐపీఎస్ అధికారి మహ్మద్ జావేద్ అక్తర్ మృతి చెందారు. కోవిడ్ వల్ల 59 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ ఆస్పత్రిలో శుక్రవారం మరణించారు. అతని మరణం గురించి సమాచారాన్ని ఇచ్చిన ఐపిఎస్ అసోసియేషన్, జావేద్ అక్తర్ అకాల మరణంతో మేము తీవ్రంగా బాధపడుతున్నామని పేర్కొంది.