విజయనగరం: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకవడంతో అగ్నిప్రమాదం సంభంవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి