పర్వతారోహకుడికి ఆర్థికసాయం
ABN , First Publish Date - 2021-07-28T07:00:35+05:30 IST
ప ట్టణానికి చెందిన పురుషోత్తం అ నే యువకుడు యూరఫ్ ఖం డం లోని ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ అధిరోహణకు ఎంపికైన విషయం తెలిసిందే.
ధర్మవరం, జూలై 27: ప ట్టణానికి చెందిన పురుషోత్తం అ నే యువకుడు యూరఫ్ ఖం డం లోని ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ అధిరోహణకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఎం పికైన యువకుడు ఆర్థిక ఇబ్బం దుల వల్ల ప్రయా ణానికి ఇబ్బం దులు పడుతుంటే పట్టణంలో ప లువురు చేయూతనందిస్తున్నారు. ఇం దులో భాగంగా మంగళవారం ఆ యువకుడికి హాకీ ఆంధప్రదేశ వైస్ప్రె సిడెంట్ బంధనాధం సూర్యప్రకాశ రూ.20 వేలు, దాసరి చిట్టి రూ.30వేల నగదును ఆర్థికసాయం చేశారు. ఇంకా దాతలు సహకరించాలని వారు కోరారు.