‘ప్రజా సమస్యలపై పోరాటం’

ABN , First Publish Date - 2020-05-27T11:21:56+05:30 IST

ప్రజా సమస్యలపై పోరాడతామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా అన్నారు

‘ప్రజా సమస్యలపై పోరాటం’

ప్రత్తిపాడు, మే 26: ప్రజా సమస్యలపై పోరాడతామని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌  వరుపుల రాజా అన్నారు. మంగళవారం విద్యుత్‌ బిల్లులు పెంపును నిరసిస్తూ  ధర్మవరం, వాకపల్లి, యు.జె.పురం, సి.ఎస్‌.పూడి, గజ్జనపూడిలో నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేపట్టారు.శిబిరాలను సందర్శించిన వరుపుల రాజా మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీల పెంపుతో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2020-05-27T11:21:56+05:30 IST