ప్రజా సమస్యలపై పోరాడండి:

ABN , First Publish Date - 2020-10-19T07:28:21+05:30 IST

మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ‘అత్యంత క్లిష్ట పరిస్థితి’లో ఉందని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు.

ప్రజా సమస్యలపై పోరాడండి:

 సోనియా 

న్యూఢిల్లీ, అక్టోబరు 18: మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ‘అత్యంత క్లిష్ట పరిస్థితి’లో ఉందని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల కాంగ్రెస్‌ బాధ్యులతో ఆమె ఆదివారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ బిల్లులు, హాథ్ర్‌సలో దళిత బాలికపై హత్యాచారం తదితర అంశాలపై చర్చించారు.  

Updated Date - 2020-10-19T07:28:21+05:30 IST