దహన సంస్కారాలకు రూ.15 వేలు
ABN , First Publish Date - 2021-05-17T05:23:34+05:30 IST
కొవిడ్తో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు గానూ రూ.15 వేలు చొప్పున చెల్లించి అందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు(కలెక్టరేట్), మే 16: కొవిడ్తో మృతి చెందిన వారి దహన సంస్కారాలకు గానూ రూ.15 వేలు చొప్పున చెల్లించి అందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ వల్ల మృతి చెందిన మృతదేహాలను దహన సంస్కారాల నిర్వహణకు నిధులను విడుదల చేయా లని కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.