గ్రామాల్లో మమ్మురంగా జ్వర సర్వే

ABN , First Publish Date - 2021-05-17T04:48:00+05:30 IST

మండలంలోని అన్నీ గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి 6వ విడత జ్వరాల పరిశీలన సర్వే ముమ్మరంగా జరుగుతోంది. ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, వైద్యాధికారి

గ్రామాల్లో మమ్మురంగా జ్వర సర్వే

సీతారామపురం, మే 16 : మండలంలోని అన్నీ గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి 6వ విడత జ్వరాల పరిశీలన సర్వే ముమ్మరంగా జరుగుతోంది. ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌, వైద్యాధికారి రవికుమార్‌ పర్యవేక్షణలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసుకుంటూ జ్వరాలు వచ్చిన వారిని విచారిస్తున్నారు. సోమవారంతో సర్వే ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెల 1వ తేదీ లోపు మిగిలిన ఐదు విడతల సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - 2021-05-17T04:48:00+05:30 IST