ఆర్‌బీకేలలో అందుబాటులో ఎరువుల ధరలు

ABN , First Publish Date - 2021-07-27T05:59:35+05:30 IST

తుభరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు ఉంచినట్లు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్‌ తెలిపారు.

ఆర్‌బీకేలలో అందుబాటులో ఎరువుల ధరలు
ఎరువులు పరిశీలిస్తున్న ఏవో

తాళ్లూరు, జూలై 26 : రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు ఉంచినట్లు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్‌ తెలిపారు. తాళ్లూరు వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకేంద్రంలో అ మ్మకానికి సిద్ధంగా ఉంచిన ఎరువులను వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు సోమవారం పరిశీలించారు. వేపపూత పూసిన నాగార్జునయూరియా బస్తాధర రూ.266-50, గ్రోమోర్‌ 20-20-13 బస్తా ధర రూ.950లు, గోదావరి డీఏపీ రూ.1193లు, ఇన్‌ఫో 20-20-రూ.975లు, అందుబాటులో వున్నాయన్నారు. రైతులు తమ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నాగరాజు, వీఏఏ నాగరాజు నాయక్‌ , ఉన్నారు.

Updated Date - 2021-07-27T05:59:35+05:30 IST