Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
బిజినెస్
ఎడిటోరియల్
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ప్రవాస
క్రైమ్
రాశిఫలాలు
వంటలు
ePaper
Sunday
ఎడ్యుకేషన్
సాహిత్యం
ప్రత్యేకం
ఫొటోలు
వీడియోలు
ఆరోగ్యం
ఓపెన్ హార్ట్
Advertisement
కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం.. కులం ఏదైనా
మ్యారేజ్ బ్యూరో ఒక్కటే ..
ఫోన్ నెం: 9390 999 999, 7674 86 8080
Published: Thu, 20 Jan 2022 22:33:43 IST
హోం
తెలంగాణ
అదిలాబాద్
ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలి
మాట్లాడుతున్న బీసీ విద్యార్థి సంఘం నాయకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్
సం|| 93979 79750
v>
ఏసీసీ, జనవరి 20:
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం వెంటనే విడు దల చేయాలని బీసీ విద్యా ర్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ డి మాండ్ చేశారు. గురువా రం చార్వాక హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంజనీ రింగ్, బీఫార్మసీ పూర్తయిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. పెరి గిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ గురుకుల హాస్టల్లకు సొంత భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు. సమావేశంలో నాయకులు రాజేష్, ప్రదీప్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertisement
అదిలాబాద్
మరిన్ని...
Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్
మరిన్ని...
జాతీయం
మరిన్ని...
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.
DISCLAIMER