మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2021-04-08T17:24:15+05:30 IST
మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు.
మంచిర్యాల జిల్లా: సాగునీటి కోసం దండేపల్లి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గూడెం లిఫ్ట్ నుంచి నీటి సరఫరా నిలిపివేయడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సాగునీరు అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. రైతులు చేపట్టిన రాస్తారోకోకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.