ఐదురోజులుగా తాడేపల్లిలో కొనసాగుతున్న రైతుల నిరసన

ABN , First Publish Date - 2022-04-05T17:10:51+05:30 IST

తాడేపల్లిలో రైతుల నిరసన కొనసాగుతోంది. తమ భూములను రిజర్వ్ జోన్ నుంచి ఎత్తి..

ఐదురోజులుగా తాడేపల్లిలో కొనసాగుతున్న  రైతుల నిరసన

గుంటూరు: తాడేపల్లిలో రైతుల నిరసన కొనసాగుతోంది. తమ భూములను రిజర్వ్ జోన్ నుంచి ఎత్తి వేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ నిరసనకు  టీడీపీ, జనసేన నేతలు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు దీక్షని కొనసాగిస్తామని రైతులు అన్నారు. 

Updated Date - 2022-04-05T17:10:51+05:30 IST