బస్సు టైర్ కింద తలపెట్టి రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-27T18:21:34+05:30 IST

యాదాద్రి-భువనగిరి: మోటకొండూరు మండల కేంద్రంలో నర్సయ్య అనే రైతు బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బస్సు టైర్ కింద తలపెట్టి రైతు ఆత్మహత్యాయత్నం

యాదాద్రి-భువనగిరి: మోటకొండూరు మండల కేంద్రంలో నర్సయ్య అనే రైతు బస్సు టైర్ కింద తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన పొలంలో పంటను ధ్వంసం చేసి, భూమిని ఆక్రమించాలనుకున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించు కోవడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - 2020-07-27T18:21:34+05:30 IST