పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-14T01:00:15+05:30 IST

: జిల్లాలోని కుంటల మండలం రాజపూర్ తండాలో విషాదఘటన చోచేసుకుంది. పురుగులమందు తాగి జితందర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు...

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

నిర్మల్: జిల్లాలోని కుంటల మండలం రాజపూర్ తండాలో విషాదఘటన చోచేసుకుంది. పురుగులమందు తాగి జితేందర్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే బంధువులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతిడి కుటుంబీకులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-09-14T01:00:15+05:30 IST