అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-21T17:16:41+05:30 IST

శ్రీకాకుళం: జలుమూరు మండలం కొత్తపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

శ్రీకాకుళం: జలుమూరు మండలం కొత్తపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అప్పులిచ్చిన వారి వేధింపులు తాళలేక భార్యాభర్తలు కళావతి, శంకర్రావ్ తమ కుమార్తె గీతాంజలితో పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారు. 

Updated Date - 2020-03-21T17:16:41+05:30 IST