మరో పదేళ్లపాటు దివ్యాంగుల రిజర్వేషన్లు పొడిగింపు
ABN , First Publish Date - 2021-11-10T20:49:58+05:30 IST
రాష్ట్రంలో మరో పదేళ్లపాటు దివ్యాంగుల రిజర్వేషన్లను పొడిగిస్తూ
హైదరాబాద్: రాష్ట్రంలో మరో పదేళ్లపాటు దివ్యాంగుల రిజర్వేషన్లను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను పొడిగించింది. అలాగే రిజర్వేషన్లతో పాటు దరఖాస్తు రుసుంను కూడా మినహాయింపు ఇచ్చింది. 2031 మే ఆఖరి వరకు రిజర్వేషన్లు ప్రభుత్వం పొడిగించింది.