టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-03-02T11:56:29+05:30 IST
పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ.50 ఆలస్య రుసుము చెల్లించి ఈనెల 6వ తేదీ వరకు...
హైదరాబాద్: పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. రూ.50 ఆలస్య రుసుము చెల్లించి ఈనెల 6వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్ష విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు.