పక్కాగా మెనూ అమలు చేయండి
ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందిం చాలని పీవో సీహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం ఐటీడీఏ ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మం దస, పాతపట్నం, మెళియాపుట్టి గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారులతో (ఏటీడబ్ల్యూవోలు) పాటు హెచ్ డబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు.
సీతంపేట : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాల ల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందిం చాలని పీవో సీహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. శనివారం ఐటీడీఏ ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మం దస, పాతపట్నం, మెళియాపుట్టి గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారులతో (ఏటీడబ్ల్యూవోలు) పాటు హెచ్ డబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం.కమల, ఏటీ డబ్ల్యూవోలు వెంకటరమణ, జయ నాగలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.