ఉత్సాహంగా ఎడ్ల పందేలు

ABN , First Publish Date - 2021-03-07T05:59:40+05:30 IST

బేతవోలు కనకదుర్గమ్మ జాతరలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఉత్సాహం కొనసాగుతున్నాయి.

ఉత్సాహంగా ఎడ్ల పందేలు
బండను లాగుతున్న ఎడ్లు

చిలుకూరు, మార్చి 6 :   బేతవోలు కనకదుర్గమ్మ జాతరలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు ఉత్సాహం కొనసాగుతున్నాయి. శనివారం 30 జతల ఎడ్లు, వివిధ స్థాయిల పోటీ పడ్డాయి. ఎడ్ల పందేలను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఆల యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, జడ్పీటీసీ శిరీషానాగేంద్రబాబు, సర్పంచ్‌ చంద్రకళనాగయ్య, ఎంపీటీసీలు, ధనమూర్తి, సైదాబాబు, దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:59:40+05:30 IST