జూలై చివరిలో పరీక్షలు నిర్వహిస్తాం
ABN , First Publish Date - 2021-06-24T00:04:04+05:30 IST
జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం
అమరావతి: జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. సుప్రీంకోర్టులో ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేసారు. కరోనా కేసులు తగ్గుతుందన్నందున పరీక్షలను నిర్వహిస్తామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా జూలై చివరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.