ప్రతి ఒక్కరూ డ్రైడే పాటించండి
ABN , First Publish Date - 2021-07-25T04:46:08+05:30 IST
దోమ లార్వా దశలోనే నాశనం చేసేందుకు ప్రతి ఇంట్లో డ్రైడే పాటించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్ద య్య పేర్కొన్నారు.
వేముల, జూలై 23: దోమ లార్వా దశలోనే నాశనం చేసేందుకు ప్రతి ఇంట్లో డ్రైడే పాటించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్ద య్య పేర్కొన్నారు. శనివారం దుగ్గన్నగారిపల్లెలో ఫీవర్ సర్వేలో భాగం గా మురుగునీటి నిల్వలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వ హించి, డ్రైడేపై అవగాహనకు, దోమల నివారణకు ప్రజలకు కరపత్రా లు పంపిణీ చేశారు. సూపర్వైజర్ సర్వేశ్వర, ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్, శేషగిరినాయక్, ప్రభావతి, ఆశాకార్యకర్త సుశీల పాల్గొన్నారు.