ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-02-27T04:55:00+05:30 IST

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పకుండా వేయించుకో వాలని ఎవరూ భయ పడాల్సిన అవస రం లేదని అర్బన్‌ సీఐ సదాశివయ్య పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న అర్బన్‌ సీఐ సదాశివయ్య

ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పకుండా వేయించుకో వాలని  ఎవరూ భయ పడాల్సిన అవస రం లేదని అర్బన్‌ సీఐ సదాశివయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌ సీలో ఎర్రగుంట్ల సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ నరసింహుడు, పోలీసు బృందం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సంద ర్భంగా సీఐ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ వేయిం చు కోవడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బం దులు ఉండవన్నారు. 21మంది పోలీసు సిబ్బందితోపాటు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు కూడా శుక్రవారం వ్యాక్సిన్‌ వేసినట్లు ఆసుప త్రి వర్గాల వారు తెలిపారు. 

Updated Date - 2021-02-27T04:55:00+05:30 IST