ఈవీ వ్యాపారంలోకి అదానీ గ్రూప్
ABN , First Publish Date - 2022-01-22T08:21:32+05:30 IST
అదానీ గ్రూప్ కొత్తగా విద్యుత్ వాహనాల (ఈవీ) వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక కంపెనీని నమోదు చేసింది....
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కొత్తగా విద్యుత్ వాహనాల (ఈవీ) వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఒక కంపెనీని నమోదు చేసింది. ఎస్బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా అదానీ గ్రూప్ ఈ కంపెనీని ఈ నెల 17న నమోదు చేసింది. పీఎల్ఐ పథకం ద్వారా అన్ని రకాల ప్రయాణ వాహనాల ఉత్పత్తి చేపట్టాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.