ఈఎస్ఐ టెలీహెల్త్ సర్వీసెస్పై విచారణ
ABN , First Publish Date - 2020-02-22T08:08:59+05:30 IST
రాష్ట్ర ఈఎ్సఐలో టెలీహెల్త్ సర్వీసెస్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఈఎ్సఐలో టెలీహెల్త్ సర్వీసెస్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీఎం కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈఎ్సఐ కుంభకోణాన్ని విచారిస్తున్న ఏసీబీ ఈ విషయాన్ని వదిలేసిందన్నారు. టోల్ఫ్రీ హెల్త్, ఈసీజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎంప్లాయుస్, జర్నలిస్టు హెల్త్ స్కీమ్లో కూడా కుంభకోణం జరిగిందని దానిపై కూడా ఏసీబీ విచారణ జరిపించాలన్నారు.