సచివాలయాల్లోనే ఈ-సేవలు

ABN , First Publish Date - 2020-05-30T09:15:29+05:30 IST

ఈ-సేవ లను సచివాలయాల ద్వారా అందిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని జడ్పీ డిప్యూటీ సీఈవో నాగమ ల్లేశ్వరరావు అన్నారు.

సచివాలయాల్లోనే ఈ-సేవలు

పెడన రూరల్‌ : ఈ-సేవ లను  సచివాలయాల ద్వారా అందిం చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని జడ్పీ డిప్యూటీ సీఈవో నాగమ ల్లేశ్వరరావు అన్నారు. నందమూరు వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో డివిజన ల్‌ స్థాయి సచివాలయ ఉద్యోగులకు ఈ- సేవ పై రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభించారు. ఇక మీదట ఏ విధమైన సర్టిఫికెట్లు కావాలన్నా సచివాలయం ద్వారానే పొందే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.  ఎమ్డీవో రామనాథం, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T09:15:29+05:30 IST