ఎర్నేనికి కృషి రత్న అవార్డు

ABN , First Publish Date - 2021-10-27T06:22:07+05:30 IST

ఎర్నేనికి కృషి రత్న అవార్డు

ఎర్నేనికి కృషి రత్న అవార్డు
ఎర్నేని నాగేంద్రనాథ్‌

కలిదిండి, అక్టోబరు 26: కొండూరుకు చెందిన రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్ర నాథ్‌ కృషి రత్న అవార్డుకు ఎంపిక య్యారు. రైతులకు చేస్తున్న సేవ లను గుర్తించి ముప్పవరపు ఫౌండే షన్‌ రైతు నేస్తం కృషి రత్న అవార్డును ప్రకటించింది. ఈ నెల 30న గన్నవరంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. కృషి రత్న అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, రైతులకు మరింత సేవలందిస్తానని ఎర్నేని నాగేంద్రనాథ్‌ తెలిపారు.


Updated Date - 2021-10-27T06:22:07+05:30 IST