‘వనజీవి’కి పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు పరామర్శ

ABN , First Publish Date - 2022-05-20T05:55:08+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందతున్న ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘వనజీవి’ దరిపల్లి రామయ్యను సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పర్యావరణ

‘వనజీవి’కి పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు పరామర్శ
రామయ్యను పరామర్శిస్తున్న కొల్లు లక్ష్మీనారాయణ

ఖమ్మం రూరల్‌, మే 19: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై, ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చికిత్సపొందతున్న ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘వనజీవి’ దరిపల్లి రామయ్యను సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ గురువారం పరామర్శించారు. ఈ సందర్బంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Updated Date - 2022-05-20T05:55:08+05:30 IST