81 పరుగులకే చాపచుట్టేసిన ఇంగ్లండ్

ABN , First Publish Date - 2021-02-26T00:09:11+05:30 IST

ఇంగ్లండ్ ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలిపోయింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయను..

81 పరుగులకే చాపచుట్టేసిన ఇంగ్లండ్

అహ్మదాబాద్: ఇంగ్లండ్ ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలిపోయింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కేవలం 81 పరుగులకే ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం టీమిండియా ముందు 49 పరుగుల విజయ లక్ష్యం ఉంది. మరి భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో చూడాలి.

Updated Date - 2021-02-26T00:09:11+05:30 IST