ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి
ABN , First Publish Date - 2021-01-24T04:49:46+05:30 IST
మండలంలో ఉపాధి హామీ కింద పను లను గుర్తించి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీవో బ్రహ్మం అన్నారు.
పిట్లం, జనవరి 23: మండలంలో ఉపాధి హామీ కింద పను లను గుర్తించి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీవో బ్రహ్మం అన్నారు. శనివారం మండలంలోని జగదాంబ తండా గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఉపాధి హామీపై సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ కింద రైతు కల్లాలను రైతులు నిర్మించు కోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వినోద్, నాయకులు తుకా రాం, ఏపీవో శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.