సీఎస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ

ABN , First Publish Date - 2021-08-12T22:54:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఉద్యోగ సంఘాల నేతల

సీఎస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్డర్ టు సర్వ్ పై సీఎస్‌తో  ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. కొత్త జోనల్ వ్యవస్థ, ఆర్డర్ టు సర్వ్, క్యాడర్ స్ట్రెంత్, ఇతర అంశాలపై చర్చ జరిగింది. 

Updated Date - 2021-08-12T22:54:06+05:30 IST