‘మత్స్య సొసైటీలో అర్హులకు సభ్యత్వం అందించాలి’

ABN , First Publish Date - 2022-05-18T06:55:04+05:30 IST

మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు.

‘మత్స్య సొసైటీలో అర్హులకు సభ్యత్వం అందించాలి’
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

చిలుకూరు, మే 17: మత్స్య సొసైటీలో అర్హులైనవారందరికీ సభ్యత్వం అందించాలని నారాయణపురం గ్రామానికి చెందిన ముదిరాజులు కోరారు. మంగళవారం మండల కేంద్రంలో తహసీల్దార్‌ రాజేశ్వరికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నారాయణపురం చెరువు సంఘంలో 239మందికి సభ్యత్వాలు ఉండగా,  వారిలో 140 మంది మృతి చెందారని,  వారి స్థానంలో గ్రామానికి చెందిన అర్హులైన ముది రాజులకు సభ్యత్వం అందజేయాలని కోరారు.  వినతి పత్రం అందజేసినవారిలో జానకిరాములు, రంగయ్య, వెంకటేశ్వర్లు ఉన్నారు.


 అసోసియేష

Updated Date - 2022-05-18T06:55:04+05:30 IST