పంట పొలాలపై ఏనుగుల దాడి.. తీవ్ర నష్టం
ABN , First Publish Date - 2020-06-06T15:10:19+05:30 IST
చిత్తూరు: కుప్పం మండలం మెట్ల చేను వద్ద ఏనుగులు సంచారిస్తున్నాయి. పంట పొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి.
చిత్తూరు: కుప్పం మండలం మెట్ల చేను వద్ద ఏనుగులు సంచారిస్తున్నాయి. పంట పొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో టమోటా, రాగి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.