పంట పొలాలపై ఏనుగుల దాడి.. తీవ్ర నష్టం

ABN , First Publish Date - 2020-06-06T15:10:19+05:30 IST

చిత్తూరు: కుప్పం మండలం మెట్ల చేను వద్ద ఏనుగులు సంచారిస్తున్నాయి. పంట పొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి.

పంట పొలాలపై ఏనుగుల దాడి.. తీవ్ర నష్టం

చిత్తూరు: కుప్పం మండలం మెట్ల చేను వద్ద ఏనుగులు సంచారిస్తున్నాయి. పంట పొలాలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో టమోటా, రాగి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2020-06-06T15:10:19+05:30 IST