తొలిరోజు విద్యార్థుల హాజరు 9 శాతం

ABN , First Publish Date - 2021-02-25T11:54:44+05:30 IST

ప్రాథమికోన్నత పాఠశాలల తరగతులు పునఃప్రారంభమైన తొలిరోజైన బుధవారం తొమ్మిది శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది...

తొలిరోజు విద్యార్థుల హాజరు 9 శాతం

హైదరాబాద్: ప్రాథమికోన్నత పాఠశాలల తరగతులు పునఃప్రారంభమైన తొలిరోజైన బుధవారం తొమ్మిది శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8వ తరగతులు బోధించే పాఠశాలల సంఖ్య 18,030 ఉండగా.. వీటిలో 13,11,772 మంది విదార్థులు ఉన్నారు. వీరిలో బుధవారం 117304 (9 శాతం) మంది ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారని పాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Updated Date - 2021-02-25T11:54:44+05:30 IST