లాండ్రీల విద్యుత్కు రూ. 25 కోట్లు
ABN , First Publish Date - 2022-08-06T08:58:13+05:30 IST
లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 25 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ. 25 కోట్లు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం లాండ్రీలకు ప్రతి నెల 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. అలాగే బీసీ స్టడీ సర్కిల్కు రూ. 6.25 కోట్లు విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.