తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు!

ABN , First Publish Date - 2021-12-28T01:14:09+05:30 IST

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కమ్‌ సమర్పించింది. ఎల్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై 50 పైసలు

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు!

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కమ్‌ సమర్పించింది. ఎల్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై 50 పైసలు, హెచ్టీ కస్టమర్స్‌కు యూనిట్‌పై ఒక రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమయిందని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని,  ఇప్పుడు పెంచక తప్పదని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-28T01:14:09+05:30 IST