నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-01-24T04:06:21+05:30 IST

మండలంలోని బోసి గ్రామ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా సీహెచ్‌ శివకుమార్‌, ఉపాఽధ్యక్షుడిగా రేగల్‌ విశ్వ నాథ్‌, కార్యదర్శిగా భోజన్న, సహా కార్యదర్శిగా లక్ష్మణ్‌, కోశాధికారిగా స ల్ల చిన్న మల్లయ్య, సహా కోశాధికారిగా ఎం.నారాయణ, కార్యవర్గ సభ్యులుగా గంగాధర్‌, హన్మాండ్లు, ఎం.గంగాధర్‌, బాయి నవీన్‌, కే. వెంకటేశ్‌, పండరి, శంకర్‌, బాయి గంగాధర్‌లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సంఘ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సభ్యుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

తానూర్‌, జనవరి 23 : మండలంలోని బోసి గ్రామ మున్నూరు కాపు సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా సీహెచ్‌ శివకుమార్‌, ఉపాఽధ్యక్షుడిగా రేగల్‌ విశ్వ నాథ్‌, కార్యదర్శిగా భోజన్న, సహా కార్యదర్శిగా లక్ష్మణ్‌, కోశాధికారిగా స ల్ల చిన్న మల్లయ్య, సహా కోశాధికారిగా ఎం.నారాయణ, కార్యవర్గ సభ్యులుగా గంగాధర్‌, హన్మాండ్లు, ఎం.గంగాధర్‌, బాయి నవీన్‌, కే. వెంకటేశ్‌, పండరి, శంకర్‌, బాయి గంగాధర్‌లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సంఘ ప్రతినిధులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సభ్యుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

Updated Date - 2022-01-24T04:06:21+05:30 IST